Advertisementt

సీక్వెల్‌పై కన్నేసిన గౌతమ్‌మీనన్‌!

Tue 28th Apr 2015 11:48 AM
  సీక్వెల్‌పై కన్నేసిన గౌతమ్‌మీనన్‌!
సీక్వెల్‌పై కన్నేసిన గౌతమ్‌మీనన్‌!
Advertisement
Ads by CJ

తమిళ స్టార్‌ అజిత్‌ హీరోగా గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ దర్శకత్వంలో ఇటీవల వచ్చి ఘనవిజయం సాదించి అటు కలెక్షన్లనే కాదు... విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం ‘ఎన్నై అరిందాల్‌’. ఈ చిత్రం త్వరలో తెలుగులో ‘ఎంతవాడు గానీ ’ అనే టైటిల్‌తో విడుదలకు సిద్దమవుతోంది. స్టైలిష్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో అజిత్‌ పోలీసాఫీసర్‌గా ఇరగదీశాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌ చేయాలనే యోచనలో గౌతమ్‌మీనన్‌ ఉన్నాడని సమాచారం. ప్రస్తుతం ఆయన ఈ చిత్రం స్క్రిప్ట్‌పై పని చేస్తున్నాడు. ప్రస్తుతం అజిత్‌ చేస్తున్న సినిమాలు పూర్తికాగానే ఈ సీక్వెల్‌ సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ