ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
మల్లెల తీరం.. దర్శకుడి న్యూ చిత్రం..!

తెలుగులో నెంబర్వన్ న్యూస్చానెల్ అయిన టివి9 సినిమా నిర్మాణరంగంలోకి అడుగుపెడుతోంది. మరో నిర్మాత, దర్శకుడైన మధురశ్రీధర్తో కలిసి సంయుక్తంగా సినీ నిర్మాణం చేపట్టనుంది. ఈ చిత్రానికి రామరాజు దర్శకత్వం వహించనున్నాడు. మల్లెల తీరం... చిత్రం ద్వారా మంచి దర్శకునిగా మంచి మార్కులేయించుకొన్న రామరాజు దర్శకత్వంలో ఈ చిత్రం విభిన్నమైన కథాంశంతో తెరకెక్కనుంది. మరి టీవీ చానెల్ విషయంలో గ్రాండ్ సక్సెస్ అయిన టివి9 సినిమా నిర్మాణరంగంలో ఏమేరకు సక్సెస్కానుందో వేచిచూడాల్సివుంది...!
ramaraju
tv9 channel
mallela theeram movie
madhura sreedhar








































