Advertisement

శౌర్య ఛాన్స్ కొట్టేసాడు..!


'ఊహలు గుసగుసలాడే' సినిమా తర్వాత సరైన హిట్‌ని సొంతం చేసుకోలేకపోయాడు నాగశౌర్య. దానికి తోడు ఏదైనా మంచి బేనర్‌లో చాన్స్‌ వస్తే బాగుండు అని ఎదురుచూస్తున్నాడు ఈ యంగ్‌ హీరో. తాజాగా ఆయన యువి క్రియేషన్స్‌ తీయబోయే చిత్రానికి కమిట్‌ అయినట్లు తెలుస్తోంది. ఈ నెలలోనే అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చే అవకాశం ఉంది. 'మిర్చి, రన్‌ రాజా రన్‌' చిత్రాల లాగా ఈ చిత్రం కూడా మంచి ఎంటర్‌టైనర్‌గా సాగుతుందని సమాచారం. 'జాదుగాడు, లక్ష్మీరావే మా ఇంటికి' వంటి చిత్రాలు ఫ్లాప్‌ కావడంతో తన తాజా చిత్రం 'అబ్బాయితో అమ్మాయి'పైనే ఇప్పుడు నాగశౌర్య ఆశలన్నీ ఉన్నాయి. పాజిటివ్‌ బజ్‌ ఉన్న ఈ చిత్రం క్రిస్మస్‌ కానుకగా ఈనెల 25న విడుదలకు సిద్దమవుతోంది. 

Advertisement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement