Advertisement

అజిత్‌ సరసన కూడా శృతినే....!


తమిళంలో ‘వీరం’ (వీరుడొక్కడే) చిత్రం కాంబినేషన్‌ అజిత్‌`శివల కలయికలో మరో చిత్రం రూపొందనుంది.ఈ చిత్రంలో హీరోయిన్‌గా శృతిహాసన్‌ నటించనుంది. మరోహీరోయిన్‌గా బిందుమాదవిని ఖరారు చేయనున్నారు. ఏప్రిల్‌ నెలాఖరులో ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుకానుంది. తమిళంలో ఇప్పటికే స్టార్‌ హీరోలైన ధనుష్‌, సూర్య వంటి హీరోల సరసన నటించిన ఆమె ప్రస్తుతం విజయ్‌ సరసన ‘పులి’ చిత్రంలో నటిస్తోంది. తాజాగా అజిత్‌ సరసన కూడా అవకాశం రావడంతో ఈ సినిమా హిట్టయితే తమిళంలో నెంబర్‌వన్‌ పొజిషన్‌కు శృతిహాసన్‌ చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Advertisement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement