Advertisement

ఒకరోజు ముందుగా రానున్న బాలయ్య..!


నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా సత్యదేవా అనే నూతన దర్సకునితో రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న చిత్రం 'ఎన్.బి.కె. లయన్'. ఇందులో త్రిష, రాధికాఆప్టేలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. వేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని మొదట 'లెజెండ్' విడుదలైన మార్చి 28 న విడుదల చేయాలని భావించారు. కానీ ఆ రోజు శనివారం కావడంతో ఒక రోజు ముందుగా అంటే మార్చి 27 న విడుదల చేయాలని నిర్మాత, దర్శకుడితో పాటు బాలయ్య కూడా భావిస్తున్నాడట. ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ త్వరలో అఫీషియల్ గా వెల్లడికానుంది.

Advertisement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement