Advertisement

సినీ దర్శకుడు పి.చంద్ర శేఖర్ రెడ్డి మృతి


ప్రముఖ సినీ దర్శకుడు పి.చంద్ర శేఖర్ రెడ్డి గారు ఈ రోజు ఉదయం 8.30 లకు చెన్నై లో మృతి చెందారు. ఆయన వయసు 86 సంవత్సరాలు సుమారు 80 చిత్రాలకు దర్శకత్వం వహించారు. NTR, ANR, కృష్ణ, శోభన్ బాబు లాంటి నాటి ప్రముఖ హీరో లు అందరి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.

Advertisement

సూపర్ స్టార్ కృష్ణ చిత్రాలకు ఎక్కువ దర్శకత్వం వహించారు. నా పిలుపే ప్రభంజనం, బడి పంతులు, ఉక్కు సంకెళ్లు, పగబట్టిన సింహం, మానవుడు దానవుడు, యమ దూతలు లాంటి అనేక సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన మృతికి చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు సంతాపం తెలియచేసారు.

P. Chandra Shekhar Reddy No more:

Film director P. Chandra Shekhar Reddy has passed away
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement