Advertisement

వెంకీ చిత్రానికి ముహూర్తం ఫిక్స్...!

Fri 04th Sep 2015 06:28 AM
drusyam,kranthi madhav,venkatesh,santhosham sagam balam  వెంకీ చిత్రానికి ముహూర్తం ఫిక్స్...!
వెంకీ చిత్రానికి ముహూర్తం ఫిక్స్...!
Advertisement

దృశ్యం, గోపాల గోపాల తర్వాత విక్టరీ వెంకటేష్‌ చాలా గ్యాప్‌ తీసుకున్నాడు. ఆయన త్వరలో ఓనమాలు, మళ్లీమళ్లీ ఇదిరాని రోజు చిత్రాల దర్శకుడు క్రాంతిమాధవ్‌ డైరెక్షన్‌లో ఓ చిత్రం చేయడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడు. వైవిధ్యమైన కథ, ఫీల్‌గుడ్‌ మూవీగా ఈ చిత్రం రూపొందనుంది. గతంలో వెంకీతో షాడో చిత్రాన్ని నిర్మించిన పరుచూరి ప్రసాద్‌ నిర్మాతగా ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 15న గ్రాండ్‌గా ఓపెనింగ్‌ జరపడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంతోషం సగం బలం అనే టైటిల్‌ను కన్‌ఫర్మ్‌ చేసినట్లు సమాచారం. మరి ఇంతకాలం గ్యాప్‌ తర్వాత వెంకీ నటిస్తున్న చిత్రం కావడంతో అందరిలో ఈ చిత్రం ఆసక్తిని కలిగిస్తోంది. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement